భారతదేశం, ఆగస్టు 5 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 419 పాయింట్లు పెరిగి 81,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 157 పాయింట్లు వృద్ధిచెంది 2... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- సాధారణంగా సంస్థలు తమ ఉద్యోగుల జీతాల వివరాలను గోప్యంగా ఉంచుతాయి. అయితే, ఇటీవల వెల్లడైన పబ్లిక్ ఫైలింగ్స్ (అంతర్జాతీయ ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన అధికారిక పత్రాలు) ద్వారా యాపిల్... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- 2025 జనవరి నుంచి జులై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా హ్యుందాయ్ క్రెటా రికార్డు సృష్టించింది! ఈ ఏడు నెలల కాలంలో క్రెటాకు సంబంధించి ఏకంగా 1,17,458 యూనిట్లను విక్... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- ఇటీవల జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్షను రద్దు చేయబోమని, అయితే పరీక్షలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు రీ-టెస్ట్ నిర్వహిస్తామని ఎస్ఎస్సీ చ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ కొత్త కే13 టర్బో సిరీస్ను ఆగస్టు 11న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇందులో కే13 టర్బో, కే13 టర్బో ప్రో అనే రెండు వేరియంట... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- భారత్ మార్కెట్లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త కొత్త మోడల్స్ని లాంచ్ చేయడంతో పాటు పోర్ట్ఫోలియోని అప్డేట... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆవిర్భవంలో కీలక పాత్ర పోషించిన శిబూ సోరెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా 81ఏళ్ల శిబూ దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో తిదిశ్వాస విడిచార... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- భారత మార్కెట్లో వివో తన సరికొత్త అఫార్డిబుల్ 5జీ స్మార్ట్ఫోన్ని లాంచ్ చేసింది. దాని పేరు వివో టీ4ఆర్. స్లిమ్, తేలికపాటి డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5జీ ప్రాసెసర్, 570... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 586 పాయింట్లు పడి 80,600 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 203 పాయింట్లు కోల్పోయి... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది! 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్... Read More